ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కోర్టు నందు క్రైమ్ నెంబర్ 294/2024 POCSO మరియు 83/2024 U/s 96,64(1) BNS , Sec 3 r/w 4 POCSO Act 2012 కేసులో నిందితుడిగా ఉన్న వనరాశి సుజిత్ కుమార్ అలియాస్ గణేష్ S/0 పెద్ద ఆంజనేయులు వయస్సు 21 సంవత్సరాలు , కులం బుడగ జంగం , వృత్తి కూలి R/0 సంజయ్ నగర్ కాలనీ శ్రీపురం రోడ్ నాగర్ కర్నూల్ టౌన్ అండ్ మండల్ కి ఫోక్సో కేసు Sec 3 and 4 లో 20 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 20,000 వేల రూపాయలు జరిమానా మరియు కేసు 96 BNS లో 10 సంవత్సరాల జైలు శిక్షతోపాటు 10,000 రూపాయలు జరిమానా విధించిన నాగర్ కర్నూల్ జిల్లా స్పెషల్ స్పెషల్ జడ్జి శ్రీమతి నసీం సుల్తానా.
ఈ కేసులో శిక్ష పడే విధంగా ప్రతిభ చూపిన అప్పటి టౌన్ సీఐ కనకయ్య గౌడ్, ఎస్ఐ గోవర్ధన్ ఎస్సై రమాదేవి, స్పెషల్ పి పి దామోదర్ రెడ్డి భరోసా లీగల్ ఆఫీసర్ వి గాయత్రి కోర్టు మానిటరింగ్ ఆఫీసర్ అభిషేక్ రెడ్డి ఎస్సై, కోటి లిజనింగ్ ఆఫీసర్ జి స్వామి,కోర్ట్ కానిస్టేబుల్స్ గుణశేఖర్ పిసి, నరేష్ మరియు ఇప్పుడు ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి ఎస్సై గోవర్ధన్ లను జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ప్రశంసించారు: పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *