తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తాజా రాజకీయ, పరిపాలనా, అభివృద్ధి, సామాజిక మరియు ప్రజా సమస్యలపై నమ్మకమైన వార్తలు, విశ్లేషణలు మరియు అప్డేట్స్.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ సంఘాలు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలు ఏవైనా సరే భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాయి.
హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటగౌని సునీత శ్రీనివాస్ గౌడ్ గారి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
నాగర్ కర్నూల్లో రేపు (06-02-2026) CARE Hi-Tech కు చెందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. బి. కార్తిక్ రెడ్డి Pulla Reddy Hospitalలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు రోగులకు అందుబాటులో ఉంటారు. కడుపు సంబంధిత సమస్యలతో…
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం నిధులు కేటాయించడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయమని ఏఐఎస్ఎఫ్ నేత బలుమల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెలకపల్లి మండల నూతన ఏఐఎస్ఎఫ్ సమితిని ఎన్నుకున్నారు.