విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్స్గా మారాలి
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.
విద్యకు సంబంధించిన తాజా వార్తలు, పాఠశాలలు–కాలేజీలు–విశ్వవిద్యాలయాల సమాచారం, పరీక్షలు, ఫలితాలు, నోటిఫికేషన్లు మరియు విద్యార్థులకు అవసరమైన ముఖ్య అప్డేట్స్.
డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.
నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నో స్మోకింగ్ డే సందర్భంగా విద్యార్థులకు ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డుల ద్వారా విద్యార్థులకు ఆరోగ్యంపై ధూమపానం ప్రభావాలను వివరించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఈనెల 13న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మదన్మోహన్ తెలిపారు. దాదాపు 10 కంపెనీలు పాల్గొననున్న ఈ జాబ్ మేళాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
నాగర్కర్నూల్లోని ప్రిజం విద్యాసంస్థ స్థాపనకు పది సంవత్సరాలు పూర్తైన సందర్భంగా దశాబ్ది వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 95 టీంల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో విద్యా హక్కు చట్టం (RTE) సమర్థంగా అమలు చేయాలని కోరుతూ బహుజన ప్రజాశక్తి నాయకులు జిల్లా విద్యాశాఖ అధికారిని (DEO) కలిసి వినతి పత్రం సమర్పించారు. బహుజన ప్రజాశక్తి రాష్ట్ర కన్వీనర్ నల్ల లక్ష్మణ్ ఆదేశాల మేరకు ఈ…
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయించిన మెనూ పాటించకపోవడంతో పాటు ఆహారం నాణ్యత కూడా బాగోలేదని గుర్తించి హెడ్మాస్టర్ మరియు…
నాగర్కర్నూల్ పట్టణంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్లో పదో తరగతి విద్యార్థినులకు వార్డెన్ రాధా ప్రోత్సాహకరంగా సూచనలు చేస్తూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించి హాస్టల్కు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
నాగర్కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వేసవి కాలంలో రక్త కొరతను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు.
హైదరాబాద్లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్లో సిల్వర్ జూబ్లీ గ్రాడ్యుయేషన్ సెరిమనీ ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే డా. కూచుకుల్ల రాజేష్ రెడ్డి హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్లో ఎన్ఎస్యూఐ నాయకులు పందెం వెంకటేశ్వర్ రెడ్డి, మాదిరెడ్డి మణికంఠ రెడ్డి ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పంపిణీ చేశారు.