ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ
నాగర్కర్నూల్ మునిసిపాలిటీ పరిధిలో నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యింది. 24 వార్డుల్లో మొత్తం 102 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. వివిధ వార్డుల్లో 2 నుంచి 7 మంది వరకు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
