వాయిస్ ఆఫ్ నాగర్ కర్నూల్ డిజిటల్ మీడియా ఘనంగా ప్రారంభం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వాయిస్ ఆఫ్ నాగర్ కర్నూల్ డిజిటల్ మీడియాను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పటేల్, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు…
77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పోలీస్ పరేడ్ను పరిశీలించిన కలెక్టర్,…
