డాక్టర్పై దాడి ఘటనపై ఆగ్రహం
నిర్మల్లో డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను వాసవి యువసేన నాయకులు ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నిర్మల్లో డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను వాసవి యువసేన నాయకులు ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగే సలేశ్వరం జాతరకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.