Tag: Nagarkurnool-News

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ

నాగర్ కర్నూల్ జిల్లాలో యాప్ ద్వారా యూరియా పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 8.68 లక్షల బస్తాల యూరియా రైతులకు అందించగా, 66 వేల మందికి పైగా రైతులు యాప్ ద్వారా ఎరువులు కొనుగోలు చేశారు.

నాల్గవ రోజు 5,763 మంది హాజరు

నాగర్ కర్నూలు జిల్లాలో ఇంటర్మీడియట్ నాల్గవ రోజు పరీక్షలకు 5,763 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా జరిగాయని అధికారులు తెలిపారు.