చైర్మన్ సన్మానించిన కాంగ్రెస్ నాయకులు
మునిసిపల్ చైర్మన్ ను గగ్గలపల్లి గ్రామ నాయకులు సన్మానించారు
మునిసిపల్ చైర్మన్ ను గగ్గలపల్లి గ్రామ నాయకులు సన్మానించారు
నాగర్ కర్నూల్ మున్సిపల్ చైర్మన్గా తీగల సునీంద్ర, వైస్ చైర్మన్గా బాదం రమేష్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ఆర్డీవో సురేష్ బాబు, కమిషనర్ నాగిరెడ్డి పర్యవేక్షించారు.
నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది అభ్యర్థులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీసీ సంఘాలు జనరల్ స్థానాల్లో పోటీ చేస్తున్న బీసీ అభ్యర్థులను పార్టీలు ఏవైనా సరే భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశాయి.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ 14వ వార్డులో నజీమా కాజా ఖాన్ తరఫున జరిగిన ఇంటింటి ప్రచారంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. ఇల్లు లేని పేదలకు స్థలం, ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వ సాయం అందిస్తామని, రూ.220 కోట్లతో 550…
మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో బీజేపీ అభ్యర్థి పోతుల మమత సుబ్బారెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి 02, 12, 13 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీల్లో పర్యటిస్తూ ప్రజలను పలకరిస్తూ, గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను గుర్తు చేశారు.