నాగర్ కర్నూల్లో ఇద్దరు ఏఎస్ఐలకు ఎస్సై పదోన్నతి
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐలు ఎస్సైలుగా పదోన్నతి పొందగా, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఇద్దరు ఏఎస్ఐలు ఎస్సైలుగా పదోన్నతి పొందగా, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అభినందించారు.
నిర్మల్లో డాక్టర్ సంతోష్ రాజుపై జరిగిన దాడి ఘటనను వాసవి యువసేన నాయకులు ఖండిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ 9 ఫిర్యాదులను స్వీకరించి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.