కుమ్మెర ఘటనను రాజకీయ లబ్ధి కోసం తప్పుదారి పట్టించవద్దు
కుమ్మెర గ్రామంలో చిన్నారి మరణ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబిసి ఫోరం జాతీయ అధ్యక్షుడు జెట్టి ధర్మరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన వారికి కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు.
