ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ
నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని గోపూజ నిర్వహించారు.
నాగర్ కర్నూల్ పట్టణ పరిధిలోని ఎండబెట్ల గ్రామంలో గో–వృషభ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి దంపతులు పాల్గొని గోపూజ నిర్వహించారు.
అనంత శ్రీ గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 13న ఎండబెట్ల గ్రామంలో జరగనున్న గో వృషభ కళ్యాణం, గోదాన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేశారు.