పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
నాగర్ కర్నూల్ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో 2.5 లక్షల పశువులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది.
నాగర్ కర్నూల్ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో 2.5 లక్షల పశువులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది.