Tag: District news

చెంచుల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆర్‌డీటీతో ఒప్పందం

నాగర్ కర్నూల్ జిల్లాలో చెంచు పెంటల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (RDT)తో ఎంవోయూ కుదుర్చుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సమగ్ర సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

అంటరానితనాన్ని క్షమించబోమని విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక

రెండు నెలల పసిపాప మృతి ఘటనపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంటరానితనాన్ని క్షమించబోమని హెచ్చరిస్తూ, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.

కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి అన్యాయం

కేంద్ర బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం నిధులు కేటాయించడం పేద, మధ్యతరగతి విద్యార్థులకు అన్యాయమని ఏఐఎస్ఎఫ్ నేత బలుమల ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెలకపల్లి మండల నూతన ఏఐఎస్ఎఫ్ సమితిని ఎన్నుకున్నారు.