తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో ముగింపు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాటగౌని సునీత శ్రీనివాస్ గౌడ్ గారి తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.