విద్యార్థులు రూపొందించిన మోడళ్లను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా పరిశీలించారు. విజ్ఞానం ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చని, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవడం అవసరమని టీ. నిరంజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ దేవేందర్, ఉపాధ్యాయులు భరత్, వసంత, రాజు, యాదగిరిరావు, సుస్మిత, రామకృష్ణ, సురేష్, పవన్, బలింద్ర నాయక్, సలీం, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.: శాస్త్రీయ విజ్ఞానంతోనే మూఢనమ్మకాలకు చెక్
విద్యార్థులు రూపొందించిన మోడళ్లను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆసక్తిగా పరిశీలించారు. విజ్ఞానం ద్వారా సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చని, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవడం అవసరమని టీ. నిరంజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ కృష్ణయ్య, వైస్ ప్రిన్సిపాల్ దేవేందర్, ఉపాధ్యాయులు భరత్, వసంత, రాజు, యాదగిరిరావు, సుస్మిత, రామకృష్ణ, సురేష్, పవన్, బలింద్ర నాయక్, సలీం, రామచందర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా ప్రదర్శనలో పాల్గొనడం విశేషంగా నిలిచింది.: శాస్త్రీయ విజ్ఞానంతోనే మూఢనమ్మకాలకు చెక్
