మధ్యాహ్నం 1.00 గంటల సమయానికి మూడు మున్సిపాలిటీల్లో సగటున 51.99 శాతం పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. యువత, మహిళలు ప్రత్యేక ఆసక్తితో పాల్గొంటుండటంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా కొనసాగుతుండగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.: మధ్యాహ్నం 1:00 గంట వరకు 51.99%
