నాగర్ కర్నూల్లో ₹23.75 కోట్ల క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభం
నాగర్ కర్నూల్లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్లో రూ. 23.75 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ప్రారంభమై, గ్రామీణ ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది.