Category: Health

హెల్త్ మెనూ ద్వారా
నాగర్‌కర్నూల్ జిల్లాలోని వివిధ హాస్పిటళ్లలో
ప్రజలకు అందుబాటులో ఉన్న
వైద్య సేవలపై సమాచారం అందించనున్నారు.

సాధారణ వైద్య సేవల నుంచి
నిపుణుల చికిత్సల వరకు
ప్రజలకు అవసరమైన వివరాలను
ఒకే వేదికపై పొందేలా
ఈ హెల్త్ మెనూ రూపకల్పన చేయబడింది.

ప్రజలు తమకు అవసరమైన
వైద్య సేవలు, చికిత్సా విభాగాలు,
పరీక్షల సౌకర్యాలు వంటి వివరాలను
సులభంగా తెలుసుకునేలా
డిజిటల్ మీడియా ద్వారా
ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది.

ఈ హెల్త్ మెనూ ద్వారా
ప్రజలకు అవసరమైన వైద్య సమాచారాన్ని
స్పష్టంగా, సులభంగా అందించడమే లక్ష్యంగా
వాయిస్ ఆఫ్ నాగర్ కర్నూల్ పని చేస్తుంది.

విద్యార్థులు యాంటీ డ్రగ్ సోల్జర్స్‌గా మారాలి

డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని సెక్టోరియల్ ఆఫీసర్ వెంకటయ్య అన్నారు. నాగర్ కర్నూల్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో ప్రహరీ క్లబ్ సభ్యులకు అవగాహన కల్పించారు.

విద్యార్థులకు ధూమపానం దుష్ప్రభావాలపై అవగాహన

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో నో స్మోకింగ్ డే సందర్భంగా విద్యార్థులకు ధూమపానం వల్ల కలిగే ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లకార్డుల ద్వారా విద్యార్థులకు ఆరోగ్యంపై ధూమపానం ప్రభావాలను వివరించారు.

లట్టుపల్లిలో ఆశా కార్యకర్తలకు యూనిఫామ్ చీరల పంపిణీ

లట్టుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనిఫామ్ చీరలను పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ టి. ప్రసన్న ఆశా కార్యకర్తలకు రెండు చొప్పున చీరలను అందజేశారు.

🚭 నో స్మోకింగ్ డే: పొగరహిత సమాజం కోసం అవగాహన అవసరం

పొగ త్రాగడం వ్యక్తిగత అలవాటు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న వారి ఆరోగ్యానికి కూడా ప్రమాదం. పాసివ్ స్మోకింగ్ వల్ల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు మరియు మహిళలు ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం నో…

నాగర్‌కర్నూల్‌లో తాగునీటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రజలకు అందించే త్రాగునీరు పూర్తిగా శుద్ధితో సురక్షితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. రానున్న వేసవిలో త్రాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నప్రసాదం పంపిణీ

పంతుల బాజీరావు మూడవ వర్ధంతి సందర్భంగా నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు రోగి సహాయకులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 250 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారణ టీకాలు తప్పనిసరిగా వేయించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. జిల్లాలో 2.5 లక్షల పశువులకు టీకాలు వేసే కార్యక్రమం ప్రారంభమైంది.

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ

నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సిబ్బంది రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని డాక్టర్ వి. శేఖర్ మరియు డాక్టర్ రవికుమార్ నాయక్ ప్రారంభించారు.

జనరల్ ఆసుపత్రిలో ప్రత్యేక సదరం శిబిరం విజయవంతం

నాగర్ కర్నూల్ ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో నిర్వహించిన ప్రత్యేక సదరం శిబిరంలో 44 మంది అంగవైకల్యంతో బాధపడుతున్న వారిని వైద్యులు పరీక్షించారు. అలాగే దృష్టిలోపం ఉన్న 10 మంది రోగులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించినట్లు డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్…

నాగర్ కర్నూల్ బాలికల హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం నాసిరకం:

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన నాణ్యతపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నిర్ణయించిన మెనూ పాటించకపోవడంతో పాటు ఆహారం నాణ్యత కూడా బాగోలేదని గుర్తించి హెడ్‌మాస్టర్ మరియు…